PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి లోకి 30 కుటుంబాలు చేరిక..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: బిలకలగూడూర్  గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ సోదరుల దాదాపు 30 కుటుంబాలు శనివారం నాడు టిడిపి సీనియర్ నాయకుడు గౌరు వెంకట్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు టిడిపి విధానాలు వచ్చి పార్టీలో చేరినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు పాణ్యం టిడిపి  ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి విజయానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి బిల్కల గూడూరు టిడిపి మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. 

About Author