PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నిలో కదిలిన గులాబీ దండు ఇంటింటి ప్రచారం  

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్ని:  ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ని గ్రామంలో బిఅరెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు బిఅరెస్ పార్టీకి ఓట్లు వేస్తే గత 9 సంవత్సరాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ఇప్పుడు పింఛన్ల పెంపు,ప్రతి రేషన్ కార్డ్ ఉన్న మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం ద్వారా 3 వేలు రేషన్ కార్డ్ ఉన్నా కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా పథకం ,సిలిండర్ గ్యాస్ ధర  400 తగ్గింపు ఆరోగ్య శ్రీ 5 లక్షల  ప్రీమియం నుండి 15 లక్షల వరకు పెంపు,సన్నబియ్యం, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తారని నాయకులు తెలిపారు  ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి,సర్పంచ్ అక్రమ్ , వసంత్ గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్,వెంకట్రాములు గౌడ్,రాగప్ప, కిష్టప్ప,అది లింగప్ప, బాలప్ప, కొత్త మాలె శ్రీనివాస్ గౌడ్ ,గుంటప్ప,పొర్ల రాజు పాల్గొన్నారు.

About Author