వినాయకుడికి..పంచామృతాభిషేకం..
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/03/485.jpg?fit=550%2C413&ssl=1)
కర్నూలు, పల్లెవెలుగు: నగరం వెలిసిన శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో గురువారం సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం, విద్యా గణపతి హోమం, సాయంకాలము సంకష్టహర చతుర్థి వ్రతము జరిగినది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై… తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి తెలిపారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/03/486.jpg?resize=550%2C420&ssl=1)