PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

750 ఎకరాల లో అరటిపంట నష్టం

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మంగళవారం రాత్రి వీచినా పెనుగాలుల వర్షానికి 750 ఎకరాల్లో అరటి పంట కు నష్టం జరిగినట్లు మహానంది మండలం ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్ బుధవారం పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అరటి రైతుల పంట పొలాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశామని తెలిపారు. పూర్తిగా నివేదికను తయారుచేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *