PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బరాన్ గడ్డ వీధిలో జోరుగా కాంగ్రెస్ ప్రచారం…

1 min read

ప్రచారంలో పాల్గొన్న నారాయణపేట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నూరోద్దిన్…..

పల్లెవెలుగు వెబ్ మక్తల్​:  నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మక్తల్ పట్టణంలోని బురాన్ గడ్డ వీధిలో జోరుగా ప్రచారం చేశారు కాంగ్రెస్ శ్రేణులు,ప్రచారంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నూరొద్దిన మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సునామీ కొనసాగుతుందని,పట్టణంలోని వాడ వాడల్లో కాంగ్రెస్ అభ్యర్థికి జనం నీరాజనం పడుతున్నారని,శ్రీహరి గెలుపుతో మక్తల్ ముఖ చిత్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని,మక్తల్ ప్రజలు శ్రీహరిని,అత్యదిక మెజారిటీతో గెలిపించాలని,కోరారు,కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నూరొద్దిన్ తో పాటు NSUI   మక్తల్ నియోజకవర్గ  అధ్యక్షులు, ఆఫ్రోజ్,మైనార్టీ నాయకులు అబ్దుల్ రహ్మాన్,నయుం,రహీమ్, అలీం,సద్దాం,ఇమ్రాన్ పాల్గొన్నారు.

About Author