PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థిని కలిసిన ఆలూరు నేతలు

1 min read

కర్నూలు,పల్లెవెలుగు: కాంగ్రెస్​ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్కీ 2 రాంపుల్లయ్య యాదవ్ ను శనివారం ఆలూరు, మంత్రాలయం కాంగ్రెస్​ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సత్కరించారు. రాంపుల్లయ్య యాదవ్​ నేతృత్వంలో కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని వారు ఆకాంక్షించారు.

About Author