PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ నేడే ప్రారంభం

1 min read

పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: కౌన్సిల్ అఫ్ ఆంధ్రప్రదేశ్ వారి వార్షికోత్సవం సందర్భణగా నవంబర్ 9,10 తెలీలలో ఏర్పాటు చేస్తున్న క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ కి సంబంధించి అవగాహన కల్పించడానికి హ్యాండ్లూమ్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీత మీడియా సమావేశం నిర్వహించారు . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ వార్షికోత్సవము క్రాఫ్ట్ కౌన్సిల్ ఆంధ్ర ప్రదేశ్ వారు ప్రజలకు నాచే అనేక కళాకృతులని ఈ ఎక్సిబిషన్ లో ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు .చేతివ్తతులు వారికీ అనేక సమస్యలు వచ్చిన తమ వారసత్వాన్ని అందిపుచ్చుకుని చేనేత రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు . అనేక మైన కళాఖండాలను ప్రజల ముందుకు తీస్కులు రావడాన్ని వారు చాల శ్రమ పడుతున్నారని , కనుక వాళ్ళని ప్రోత్సహించాలని కోరేరు. ఈ క్రాఫ్ట్ ఎక్సిబిషన్ వాళ్ళ వినియోగదారులకు దీనిపై అవగాహనా పెరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసారు .ఈ కార్యక్రమంలో యస్ రంజనా.బి సుజాత ఎగ్జిబిషన్ నిర్వాకులు తదితరులు పాల్గొన్నారు.

About Author