NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కిష్టంపల్లి గ్రామంలో ముమ్మరంగా ఇంటింటికి ప్రచారం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  ఇంటింటికి కేసీఆర్ భరోసా చేస్తుంముఖ్యమంత్రి,BRS  పార్టీ అధ్యక్షుడు కేసీఆర్మక్తల్ నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థిగా బలపర్చినచిట్టెం రాంమోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా అమరచింత మండలంలోని కిష్టంపల్లి గ్రామంలో ముమ్మరంగా BRS పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇంటి ఇంటికి వెళ్లి BRS పార్టీ మేనిఫెస్టో మరియు ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రాంమోహన్ రెడ్డినియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రాంమోహన్ రెడ్డి కి ఓటు వేసి,వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలంటూ ప్రజలను కోరిన కిష్టంపల్లి BRS పార్టీ నాయకులు , కోరారు.

About Author