PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఏలూరు’ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావం  

1 min read

పల్లెవెలుగు,ఏలూరు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ నాయకులు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎo ఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు ఉద్యోగుల సమస్యలను పెదబాబు దృష్టికి ఆయన ానుకూలంగా స్పందించి కార్యాలయానికి విచ్చేసే అర్జీదారులను, వినియోగదారులను మీ సేవలు అందించి కార్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు, పెదబాబు ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి తమ పాలకవర్గం కృషి చేస్తుందని ఆయన తెలిపారు, యూనియన్ గౌరవ అధ్యక్షులు సి.హెచ్.వి.వి.ఎన్ మూర్తి, అధ్యక్షులు కె నాగరాజు, సెక్రెటరీ సిహెచ్.బి.వి.ఎస్ మూర్తి తదితరులు పెదబాబుని కలిసినవారిలో ఉన్నారు.

About Author