మోకాలు నొప్పులకు ఉచిత చికిత్స శిబిరం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/03/14-4.jpg?fit=550%2C617&ssl=1)
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: మహాశివరాత్రి సందర్భంగా 8/3/2024 శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మోకాళ్ల నొప్పుల పై అవగాహన మరియు చికిత్స శిబిరం కానూరు అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు యోగశక్తి సాధనా సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. మందులు వాడకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్టివ్ లేకుండా సర్జరీలను నివారించేలాగా ఉన్న యోగశక్తి ఆక్యు ప్రెజర్ ఆక్యుపంచర్ విధానంలో కూడా నయం అయ్యే విధానం పట్ల అవగాహన గురించి చికిత్స చేసి మరియు ఇక ముందు సమస్య తిరిగి రాకుండా ఉండేలా సలహాలు సూచనలు అందజేయుచున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆస్ప భారత జాతీయ అధ్యక్షులు డాక్టర్ అలవాల రవి విచ్చేయున్నట్లు తెలిపారు కావున పేర్లు నమోదు చేసుకో గోరు వారు సెల్ నెంబర్ 9000347369 కి తెలియజేయవలసిందిగా కోరడమైనది ..డాక్టర్ మాకాల సత్యనారాయణ ..వ్యవస్థాపక చైర్మన్ యోగశక్తి సాధన సమితి విజయవాడ.