PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భ‌ర్త త‌ల నరికి.. త‌ల‌తో పోలీస్ స్టేష‌న్ కు.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చిత్తూరు జిల్లా రేణిగుంట‌లో దారుణం జ‌రిగింది. భ‌ర్త‌ను హ‌త్య చేసిన ఓ భార్య.. భ‌ర్త త‌ల‌తో పోలీస్ స్టేష‌న్ కు వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌తో స్థానికులు భ‌య‌బ్రాంతుల‌కు గుర‌య్యారు. రేణిగుంటలో నివాసముంటున్న రవిచందర్, వసుంధర దంపతులకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వసుంధర భర్తను చంపి, తలను మొండేన్ని భార్య వేరు చేసింది. తల తీసుకుని నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయింది. నిందితురాలిని రేణిగుంట అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

                        

About Author