PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిద్ధాంతమే బిజెపి బలం

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణా:  కృష్ణా మండలంలోని చేగుంట గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి దేవాలయం లో బీజేపీ అభ్యర్థి శ్రీ మాదిరెడ్డి జలందర్ రెడ్డి  సతీమణి శ్రీమతి పద్మజా రెడ్డి ప్రతేక పూజలు చేసి క్షిరాలింగ స్వామి ఆశీర్వాదం తీసుకోని చేగుంట,అయినా పూర్, కుసుమూర్తి,తంగిడి గ్రామాల్లో  ఇంటింటి ప్రచారం చేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో మాదిరెడ్డి జలంధర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు  ఈ సందర్బంగా చేగుంట గ్రామంలో వివిధ పార్టీ నాయకులు బిజెపి పార్టీ లో చేరారు. చేరిన వారిలో సుధాకర్ రెడ్డి, రవికుమార్ గౌడ, సుగురెడ్డి, చంద్రగౌడ, భీంరెడ్డ్, సంజీవ్ రెడ్డి గౌడ, తంగిడి నుండి కురవ మల్లప్ప, సైబన్న, కాసినాథ్, మల్లిక్ పాషా, బాగులి మారెప్ప చాకలి తిమ్మన్న v వెంకటేష్ లు బిజెపి పార్టీలో చేరడం జరిగింది.కార్యక్రమం లో జిల్లా మండల నాయకులు సోంశేఖర్ గౌడ్, మజ్జిగ సురేష్, జి శ్రీనివాస్, నల్లే నర్సప్ప, దండు రాఘవేంద్ర, జెగ్గిలి యూసనప్ప, శంకరయ్య శెట్టి గుంతల హన్మంత్రాయ, జెమ్సెర్ నర్సింగప్ప, లక్ష్మి డీకే ప్రమీల, మీనాక్షి అయ గ్రామాల సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author