PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాయకుడే కార్మికుడైతే..పారిశుద్ధ్యం పరార్

1 min read

చెత్తను స్వయంగా తొలగించిన 23 డివిజన్ కార్పొరేటర్ సాంబా..

డివిజన్ ప్రజలు ప్రశంసలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : తమ డిమాండ్ల సాధన కోసం గత 4రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి సమ్మె కొనసాగిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని నగర వ్యాప్తంగా పేరుకు పోతున్న చెత్త తన డివిజన్ ప్రజలకు అసౌకర్యం కలగకుండా స్వయంగా చెత్తను తరలిస్తున్న ఏలూరు 23వ డివిజన్ కార్పొరేటర్ కడవకొల్లు సాంబాప్రజాప్రతినిధి అంటే ప్రజాసేవకులు అనే విషయాన్ని అమలులో చేసి చూపిస్తున్న కార్పొరేటర్ కడవకొల్లు సాంబా తీరుకు పలువురి ప్రశంసలువివాదాలకు దూరంగా ఉంటారు, అందరితో సౌమ్యంగా ఉండే కార్పొరేటర్ సాంబా, డివిజన్ ప్రజల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు.

About Author