హర్యానాలో.. ఓబీసీ మోర్చా జాతీయ పతాధికారుల భేటీ
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2023/01/425.jpg?fit=550%2C337&ssl=1)
పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి
పల్లెవెలుగు వెబ్:హర్యానా రాష్ట్రంలో బీసీల అభ్యన్నతికి బీజేపీకి కట్టుబడి ఉందన్నారు ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. ఆదివారం హర్యాన రాష్ట్రంలోని గురుగ్రామ్ గ్రామంలో ఓబీసీ మోర్చా జాతీయ పతాధికారుల సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి జరగనున్న ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం జాతీయ పతాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా హర్యానాలో వెనుకబడిన బీసీల అభ్యన్నతికి కృషి చేసే విధానం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితరు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2023/01/426.jpg?resize=550%2C330&ssl=1)