PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూడూరులో.. కాంగ్రెస్​ విస్తృత ప్రచారం

1 min read

కోడుమూరు, పల్లెవెలుగు: రాష్ట్రంలో పార్టీ అధ్యక్షురాలు షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్​ పుంజుకుంటోందని, ప్రజలు కాంగ్రెస్​ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి లక్కీ 2 రాంపుల్లయ్య యాదవ్. శుక్రవారం కోడుమూరు నియోజకవర్గంలోని పూడూరు గ్రామంలో నాగమదు అధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు బాబురావు,కోడుమూరు మాజి ఎమ్మెల్యే మురళీ కృష్ణ, డిసిసి మహిళ అధ్యక్షురాలు ప్రమీల, రాష్ట్ర నాయకులు, మండలనాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

About Author