NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కురువ  సంఘం నూతన భవనం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా గడివేముల మండలం బిలకల గూడూరు గ్రామంలో గ్రామా కులజులందరు ఐకమత్యం తో నిర్మించిన నూతన భవనం మంగళవారం ప్రారంభించారు ఈ సందర్బంగా జిల్లా ప్రధానకార్యదర్శి ఎం .కే .రంగస్వామి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని కులజులు ఆర్థికంగా ,విద్యాపరంగా ,రాజకీయంగా ఎదగాలని చెప్పారు .ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు  జిల్లా కురువ సంఘం ఉపాధ్యక్షులు  కత్తి శంకర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,జిల్లా సహాయ కార్యదర్శి ఒగ్గు రామకృష్ణ  జిల్లా మహిళా అధ్యక్షురాలు టి .లీలమ్మ ,గడివేముల మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి ఒగ్గు రామస్వామి ,గని శ్రీనివాసులు ,బిల్కుర్ శ్రీనివాసులు ,జిల్లా నాయకులు పాపారాయుడు , గోస్పాడు మండల అధ్యక్షులు నాగరాజు ,నగర కురువ సంఘం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు .

About Author