PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయోత్సవ ర్యాలీకి అనుమతి కోరిన కేఏ పాల్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతుండగా.. ఈ ఎన్నికల్లో పోటీ పడ్డ కేఏ పాల్ కౌంటింగ్ రోజు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పోటాపోటీగా తలపడుతున్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి టెన్షన్ లో ఉండగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తన విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. పాల్ అభ్యర్థనను పోలీసులు తిరస్కరించినట్టు సమాచారం.

About Author