సర్పంచ్ భర్త ఎంపీటీసీ..టిడీపీ లోకి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని వీపనగండ్ల వైసీపీ నాయకులు గ్రామ సర్పంచ్ భారతి భర్త చందాపురం తిమ్మారెడ్డి మరియు ఎంపీటీసీ కోటీశ్వరుడు టిడిపి పార్టీలో చేరారు.శుక్రవారం మధ్యాహ్నం నందికొట్కూరు …
జిల్లా రిజిస్ట్రార్..కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ల అక్రమాలపై చర్యలు తీసుకోండి..!
రాయలసీమ యువజన పోరాట సమితి ఆద్వర్యంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్. పి.జి.యస్. కళ్యాణి కి ఫిర్యాదు పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ యువజన విద్యార్థి నాయకులు వి.వి.నాయుడు, …
పండ్ల తోటల పెంపకంపై అవగాహన..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు , బ్రాహ్మణకొట్కూరు గ్రామాల లోని పండ్ల తోటల పెంపకంపై జలసిరి గుర్రం చిన్న స్వాములు అవగాహన కల్పించడం జరిగింది.5 ఏకరాల …
నందికొట్కూర్ అభివృద్ధికై.. సీఎం..డిప్యూటీ సీఎం దృష్టికి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధికై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు నేతలు.. గత ఆరు రోజులుగా అమరావతిలో అసెంబ్లీ …
పి ఎం జె జె బి వై భీమ బాధిత కుటుంబానికి ఆర్థిక ఆసరా..బ్యాంకు మేనేజర్
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు పీఎం జేజే బి వై భీమ బాధిత కుటుంబానికి ఆర్థిక సహారా అవుతుందని కెనరా బ్యాంకు సీనియర్ మేనేజర్ సూర్యదేవరనాయక్ అన్నారు. వెలుగోడు మండల మోత్కూరు గ్రామ …
చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ
చిన్నతనం నుంచే సత్ప్రవర్తన కలిగి ఉండి మీ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి…. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా IPS పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా ఎస్పీ …
నేడు ప్యాపిలీ లో సర్వసభ సమావేశం: ఎంపీడీవో సాయి మనోహర్
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి పట్టణంలో శనివారం సర్వ సభ సమావేశం నిర్వహించినట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించే సర్వసభ సమావేశానికి ఎంపీపీ గోకుల లక్ష్మి …
గ్రామాలలోని సమస్యలు పరిష్కరించుకుందాం : ఎంపీడీవో
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: గ్రామాలలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుందామని ఎంపీడీవో సాయి మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్యాపిలి మండల పరిధిలోని అలేబాత్ తాండ గ్రామంలో ఆయన సందర్శించి గ్రామంలోని ప్రజలను …
పండ్లు.. కూరగాయల…ఆకుకూరలతో శాకాంబరీ దేవి అలంకారం
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి పట్టణంలోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్యులు ఆషాడమాసం పురస్కరించుకొని శుక్రవారం పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో , శాకాంబరీ దేవి అలంకరణతో వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని …
పోస్ట్ ఆఫీసుల్లో అకౌంట్..సుకన్య సమృద్ధి పథకం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ప్రజలకు అందుబాటులో ఉంటే పోస్ట్ ఆఫీసుల్లో అకౌంట్ చేసుకుంటే మీ నగదుకు భద్రత అనేది ఉంటుందని నంద్యాల జిల్లా మిడుతూరు మండల చౌటుకూరు బిపీఎం వై.యతీంద్ర సాయి …
ఆదోని.. విశ్వనారాయణ ప్రవేట్ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి
పి డి ఎస్ ఓ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు రాయల్ ఎన్ఫీల్డ్ రోడ్డు దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి పిడిఎస్ఓ డివిజన్ సెక్రెటరీ శివ మాట్లాడుతూ… …
డి ఎస్సి, టీటీసీ, నవోదయ .. గురుకుల కోచింగ్ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలి
ఆర్ పి ఎస్ ఎఫ్, ఆర్ యూ ఎస్ ఎఫ్ పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న డి ఎస్సి, టీటీసీ, నవోదయ మరియు గురుకుల కోచింగ్ సెంటర్ల పై …
నది ఒడ్డున ప్రజలు అప్రమత్తగా ఉండాలి .. ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నియోజవర్గంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే. డాక్టర్. బి. వి. జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు , ప్రజాప్రతినిధులకు …
విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : శ్రీ బాపూజీ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్లో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా …
సంస్కృతిని పరిరక్షించే వ్యక్తులు.. సమాజానికి అవసరం
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే. ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తరతరాల నుండి వస్తున్న సంస్కృతిని పరిరక్షించి, ఈ దేశ పరంపరను కాపాడే వ్యక్తులు ఈనాటి సమాజానికి …
తక్షణ అవసరాల కొరకు రూ 1 కోటి 24 లక్షలు మంజూరు
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని పురపాలక సంఘానికి తక్షణ అవసరాల కొరకు రూ 1 కోటి 24 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింనట్లు ఆదోని ఎంఎల్ఏ పార్థసారధి తెలిపారు. శుక్రవారం పురపాలక శాఖ …
బెంగళూరు నుండి కర్నూలుకు విమాన సర్వీస్ పునరుద్దరణ
త్వరలో కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీస్ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు Dr. బైరెడ్డి శబరి పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బెంగళూరు నుండి కర్నూలుకు( ఓర్వకల్లు )విమాన సర్వీస్ పునరుద్దరణ జరిగినట్లు నంద్యాల …
బాలల హక్కులపై అవగాహన కల్పించండి..
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. జె .రాజేంద్రప్రసాద్ కర్నూలు, పల్లెవెలుగు: బాలల హక్కులపై బాలుల కు అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ …
రాష్ట్ర డీజీపీ ని కలిసిన ఎమ్మెల్యేలు..మాండ్ర
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ను నందికొట్కూరు,పాణ్యం,శ్రీశైలం ఎమ్మెల్యేలు గిత్త జయసూర్య, గౌరు చరితారెడ్డి,బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, …
3వ సారి ఒకే కాన్పులో ఒక మగ.. ఇద్దరు ఆడపిల్లలు జననం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రసూతి విభాగం కర్నూలు.ఈరోజు వెంకయ్య పల్లె గ్రామంలో నివాసం ఉంటున్న శ్యామల భర్త సందీప్ పెయింటర్ వృత్తి చేస్తూ జీవనం సాగించేవారు. అయితే వారికి …