PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ను వీడి టీడీపీ లోకి వలసలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  పాణ్యo నియోజకవర్గం, ఓర్వకల్లు మండలం, బ్రాహ్మణ పల్లె గ్రామం నుంచి పలు వైసీపీ వార్డ్ మెంబర్లు,70 కుటుంబాలు పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి శ్రీమతి గౌరు చరిత రెడ్డి  సమక్షం లో,వాణిజ్య విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి ఆధ్వర్యం లో  వైసీపీ నుంచి టీడీపీ లో చేరారు, వీరoదరికి గౌరు చరిత రెడ్డి  టీడీపీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు టిడిపి పార్టీ విధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్టు టిడిపి ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితారెడ్డి విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు.

About Author