PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

30న మండల సర్వసభ్య సమావేశం..

1 min read

పల్లెవెలుగు  వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు గురువారం అనగా 30వ తేదీన ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ ఎస్ గంగావతి తెలిపారు.ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుందని మండలంలోని జడ్పిటిసి ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఎంపీటీసీలు తదితర ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని అదేవిధంగా వివిధ శాఖల మండల అధికారులు మరియు గ్రామ అధికారులు తమ నివేదికలతో సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఆమె అన్నారు.అధికారులు అందరూ కూడా మీకు సంబంధించిన పూర్తి వివరాలతో సమావేశానికి హాజరు కావాలన్నారు.

About Author