అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గెలుపు పొందుతాడని ధీమా వ్యక్తం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/05/13-16.jpg?fit=550%2C604&ssl=1)
కుంభళనూర్ సర్పంచ్ వీరేష్.
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండలం కుంభళనూర్ గ్రామ, వైసిపి సర్పంచ్ వీరేష్ మాట్లాడుతూ రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారని అలాగే మంత్రాలయం నియోజకవర్గం నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అవుతారని మంత్రాలయ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి బాటలో నడిపిస్తారని భీమా వ్యక్తం చేశారు.