ఆలూరు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే నా లక్ష్యం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/02/7-22.jpg?fit=550%2C311&ssl=1)
ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరుపాక్షి కి ఘన స్వాగతం పలికిన హొళగుంద మండల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు గ్రామాల ప్రజలు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈరోజు ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం గజ్జహల్లి, వంద వాగిలి గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలసి ప్రజా సమస్యలు తెలుసుకుని సంక్షేమం అభివృద్ధి నా ధ్యేయం మీరు 50 రోజులు కష్టపడండి నేను ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తా ప్రజా సమస్యలపై పోరాడుతా అసెంబ్లీలో ఈ ఎనుకబడిన ప్రాంతం గురించి నా గళం విప్పుతా ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త శ విరుపాక్షి మాట్లాడుతూ…. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో గ్రామ సీమల రూపు రేఖలు మార్చిన ఘన చరిత్ర తమ ప్రభుత్వ సొంతమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను రూపొందించి వివిధ రకాల ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే తీసుకువచ్చామన్న ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్ విరుపాక్షి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా చెప్పని పనులను కూడా చేసి చూపించామన్న విరుపాక్షిరాబోయే సార్వత్రిక ఎన్నికలలో నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి, మీ ఇంటి బిడ్డగా భావించి నాకు మీ ఆశీస్సులు అందించాలని కోరిన ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తవిరుపాక్షి ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ షఫీఉల్లా, జడ్పీటీసీ బావ శేషప్ప, సింగిల్ విండో అధ్యక్షులు మల్లికార్జున. ఎంపీపీ తనయుడు ఇషా, జేసీయస్ మండల ఇంచార్జ్ మల్లికార్జున, నాయకులు మాజీ సర్పంచ్ భీమలింగప్ప,వైస్ ఎంపీపీ కేంచప్ప, సచివాలయం కన్వీనర్ దస్తగిరి, హిమాం ఊసేని నాయకులు హచ్చోల్లి గర్జప్ప, శీనప్ప,బజారి మూకయ్య,వాలంటీర్ శీనప్ప మరియు ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్, సచివాలయం కన్వీనర్స్, గృహ సారధులు,వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.