PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీమఠం ఫిబ్రవరి నెల హుండీ ఆదాయం రూ. 2,53 కోట్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:   ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఫిబ్రవరి నెల హుండీ ఆదాయం రూ  2,53,73,131, 0.92 గ్రాముల బంగారం, గ్రాములు,  0.720 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు తెలిపారు.

About Author