కొనసాగుతున్న ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/06/16-2.jpg?fit=550%2C248&ssl=1)
పలెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల..నెల నాలుగో తేదీ ఎన్నికల ఫలితాలు రావడంతో గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్ద రేషన్ అంటూ ఎండియు వాహనాలలో పంపిణీ చేసిన రేషన్ బియ్యం ఈనెల ఎనిమిదో తేదీ నుండి మళ్లీ వాహనాల ద్వారా ఆపరేటర్లు ఇళ్ల వద్ద రేషన్ పంపిణీ కొనసాగిస్తున్నారు వచ్చేనెల కొత్త ప్రభుత్వం కొలువు తీరాక సమీక్ష చేసి మరి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కొనసాగిస్తారా లేక రేషన్ డీలర్ల వద్ద పాత పద్ధతిలో తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తారో చూడాలి మరి.