పత్తికొండ రిటైర్డ్ గ్రంథాలయ శాఖ అధికారి రాం కుమారు కు ఘన సన్మానం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/05/5-18.jpg?fit=550%2C381&ssl=1)
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ శాఖ గ్రంథాలయ అధికారిగా 30 సంవత్సరాలుగా సేవలందించే పదవీ విరమణ పొందిన రామ్ కుమార్ ను హైదరాబాదులోని సెంటర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగేష్ మరియు బంధుమిత్రులు హైదరాబాదులో రిటైట్స్ సందర్భంగా ఆదివారం ఘనంగా సన్మానించారు. పత్తికొండలో గ్రంధాలయ అధికారిగా రాంకుమార్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రామ్కుమార్ కు శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు మై హోమ్ జువెలర్స్ ప్రెసిడెంట్ మరియు బంధుమిత్రులు పాల్గొని, హైదరాబాదులో ఫామ్ హౌస్ లో ఘనంగా సన్మానించారు.