పోసాని కృష్ణ మురళికి కీలక పదవి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/11/7533.jpg?fit=500%2C333&ssl=1)
పల్లెవెలుగువెబ్ : ఏపీలోని వైసీపీ ప్రభుత్వం గురువారం మరో కీలక పదవిని భర్తీ చేసింది. ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు, కథా రచయిత పోసాని కృష్ణ మురళిని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోసాని నియామకానికి సంబంధించి గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.