PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పది’లో.. రవీంద్ర ప్రభంజనం..

1 min read

–విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం

కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని అబ్బాస్ నగర్ లోని రవీంద్ర పాఠశాలలు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి .పాఠశాల అత్యధిక మార్కులు జి యోగేంద్రనాథ్ రెడ్డి 594 మార్కులు సాధించగా ఎస్ శివరామకృష్ణ 593 , సాయి సుశ్రిత వైష్ణవి 592, ఎం. సాయి శ్రీ రెడ్డి 591మార్కులు  సాధించారు.575కు పైగా 29….,550 కి పైగా 55,…. 500 కు మార్కులు పైగా 91 మంది విద్యార్థులు సాధించారు ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ,ఈ విజయము సాధించడానికి కృషిచేసిన కోఆర్డినేటర్లను , అధ్యాపకులను,విద్యార్థుల తల్లిదండ్రులను రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి పుల్లయ్య గారు, చైర్మన్ జివిఎం .మోహన్ కుమార్ గారు, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ గారు, వైస్ చైర్మన్ జి. వంశీధర్ అభినందించారు.

About Author