రాఘవేంద్రుని హుండీ ఆదాయం రూ 2,93 కోట్లు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/05/15-13.jpg?fit=550%2C413&ssl=1)
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మే నెల హుండీ ఆదాయం రూ 2,93, 11,306 నగదు 136 గ్రాముల బంగారం, 1510 గ్రాముల వెండి ఆదాయం వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు తెలిపారు.