అక్టోబర్ 31 వ తేదీ న స్పందన కార్యక్రమం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/10/10-20.jpg?fit=550%2C573&ssl=1)
– జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: అక్టోబర్ 31 వ తేదీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో “స్పందన” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్ధ్ కౌశల్ ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.(కొండారెడ్డి బురుజు దగ్గర) జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమము కు వచ్చే ప్రజలు , ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించగలరని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేరుగా వచ్చి కలిసి ప్రజలు తమ సమస్యల గురించి (అర్జీలు) వినతులు అందజేయవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.