PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నప్రసాద వితరణ పథకానికి రూ. 25 లక్షలు విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ హైదరాబాదు:  అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 25,00,000/-లను శ్రీ గల్లా గుండయ్య, రాణి కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సికింద్రాబాద్  వారు  విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని   కార్యనిర్వహణాధికారి శ్రీ డి. పెద్దిరాజుకి అందజేశారు.ఈ కార్యక్రమములో సహాయ కమీషనర్, హెచ్.జి. వెంకటేష్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

About Author