PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ‌డ‌ప గ‌డ‌ప‌కు స్మార్ట్ మీట‌ర్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: గృహ విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహ వినియోగం సహా కమర్షియల్, ఇండస్ట్రీయల్, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను అమర్చనుంది సర్కార్. రెండు దశల్లో ఇళ్లకూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపునకు చర్యలు చేపట్టనున్నారు . 200 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటే ఇళ్లకే స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయించింది. అయితే ఈ మీటర్ల ద్వారా సామాన్యులను ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తోందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

                                           

About Author