PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మేలుకోరే వైఎస్సార్సీపీకి అండగా నిలవండి..

1 min read

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు:  సాయంత్రం నందవరం మండలంలోని కనకవీడు పేట గ్రామం నందు ఎన్నికల ప్రచారం నిర్వహించిన  వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు బుట్టా ప్రతుల్ .ఈ సందర్భంగా బుట్టా ప్రతుల్​ మాట్లాడుతూ..ప్రజల మేలుకోరే వైఎస్సార్సీపీకి అండగా నిలిచి మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుందామని మే 13న జరగనున్న ఎన్నికల్లో రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శివారేడ్డి గౌడ్, నియోజకవర్గం బిసి సెల్ నాయకులు విరూపాక్షిరేడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, JCS మండల కన్వీనర్ చాంద్ భాషా,సినియర్ నాయకులు హలహర్వి రామకోటి రేడ్డి, పోనకలదిన్నె సర్పంచ్ నాగరాజు ఇబ్రహీంపురం సర్పంచ్ ప్రకాష్ రెడ్డి mlo బాబులాల్,రామిరెడ్డి,డిలర్ ఈరన్న,మారేప్ప మునిస్వామి,కోసిగి ఈరన్న,శాంతప్ప,రామన్న గౌడ్,బెల్లం ఉరుకుందు,నల్లన్న, నాగరాజు, గారు,నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

About Author