PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర తైక్వాండో సంఘం నూతన కార్యవర్గం ఎంపిక

1 min read

– అధ్యక్షులు కార్యదర్శులుగా హర్ష వర్ధన్ చంద్ర మౌళి

పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం :  విశాఖపట్నం డిసెంబర్ 25 ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఎన్నికలు డిసెంబర్ 24 ఆదివారం విశాఖపట్నంలోని పాత గాజువాక సంఘం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు 2023 -27 సంవత్సరాలకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడిగా టి హర్షవర్ధన్ ప్రసాద్ విశాఖపట్నం కర్నూలు ప్రధాన కార్యదర్శిగా ఎల్టి చంద్రమౌళి కోశాధికారిగా లక్ష్మీనారాయణ తూర్పుగోదావరి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు కర్నూలు జిల్లా జాయింట్ సెక్రటరీ T.వెంకటేశ్వర్లు.

About Author