PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఎస్పి

1 min read

పల్లెవెలుగు వెబ్  కౌతాళం: మండల పరిధిలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దగ్గర పడడంతో జిల్లా వ్యాప్తంగా గట్టి  బందోబస్తుతో పాటు ఫ్యాక్షన్ గ్రామాలపై నిఘ పెంచాలని ఎస్పీ ఆదేశించారు. కౌతాళం మండలంలోని హాల్వి గ్రామం నందు డిఎస్పి సీతారామయ్య ఆధ్వర్యంలో కోసిగి ఎస్ఐ ప్రసాద్, కౌతాళం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, పోలీస్ సిబ్బందితో  కార్డెన్ సెర్చ్ అండ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానితుల ఇండ్లల లో, సోదాలు చేశామని అన్నారు.

About Author