PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రివ్వూ మీటింగ్​లో చంద్రబాబుతో టి. జి భరత్​ సమావేశం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టి.జి భరత్ కలిశారు. విజయవాడలో జరిగిన నియోజకవర్గ రివ్వూ మీటింగ్లో చంద్రబాబుతో భరత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కర్నూల్లో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు భరత్ చెప్పారు. సభ్యత్వం నమోదు కార్యక్రమం, కర్నూల్లోని 33 వార్డుల్లో ఒక్క రోజు అన్న క్యాంటిన్లను నిర్వహిస్తున్నట్లు చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. చంద్రబాబుతో జరిగిన ఈ రివ్యూ మీటింగ్ సంత్రుప్తిగా ముగిసిందన్నారు.

About Author