మీటర్ల వల్ల కలిగే లాభాలు రైతులకు చెప్పండి !
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/07/5860.jpg?fit=500%2C280&ssl=1)
పల్లెవెలుగువెబ్ : వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే ప్రక్రియపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోటార్లకు మీటర్లు బిగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు లేఖలు రాయాలని ఆదేశించారు. రైతుపై ఒక్క పైసా కూడా భారం పడదని చెప్పాలని జగన్ సూచించారు. కరెంటు బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.