PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం తోనే రాష్ట్ర అభివృద్ధి …మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం  ప్యాపిలీ మండల పరిధిలోని ఏనుగు మరి మెట్టుపల్లి గ్రామాలలో బాబు  షూరిటీ బాబు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తూ తెలుగుదేశం జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు  సూపర్ సిక్స్ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వచ్చే శాసనసభ ఎన్నికల్లో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో  తెదేపా రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వర యాదవ్, మాజీ ఎంపీపీ తోప్పల శ్రీనివాసులు, ఎర్రగుంటపల్లె వెంకటేశ్వర్ రెడ్డి, గొల్ల రామ్మోహన్ యాదవ్, బత్తుల రమేష్ రెడ్డి, నడిగడ్డ నాగేంద్ర ,ఏనుమర్రి రామకృష్ణ, రాంభూపాల్ ,ఎం. చంద్రశేఖర్, అరిగేలా శివ శంకర్, కర్ణం మహేష్ ,కర్ణం వెంకటేష్, కర్ణం కేశవులు, సూర్యనారాయణ , రఘునాథ్, రాఘవరెడ్డి,తిరుమాలేష్ , పగడాల రవి, శేఖర్, రామ్మోహన్,బోయ కిట్టు తదితరులు పాల్గొన్నారు.

About Author