PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగువెబ్ : స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు…. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా, యూకే ఫ్యూచర్స్ నష్టాల్లోకి జారుకోవడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 152 పాయంట్లు కోల్పోయి 61,033కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 18,157 వద్ద స్థిరపడింది.

About Author