PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ఇంతియాజ్​ కు.. జోహారాపురంవాసుల మద్దతు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూల్ నగరంలోని 18వ వార్డులోని జవరాపురం వాసులు మక్సుద్, సమీ, సమీర్, జునైద్, జహీర్ తో పాటు సుమారు 300 కుటుంబాలతో వలి, లాజర్, టైలర్ శ్రీను, మోహన్, సలీం, లేపాక్షి ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి A.Md. ఇంతియాజ్ మరియు కర్నూలు మాజీ ఎమ్మెల్యే SV మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరి వారి పూర్తి మద్దతు ప్రకటించారు.  అభ్యర్థి ఇంతియాజ్​ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

About Author