ఆయన వ్యాఖ్యలు పట్టించుకోవలసిన అవసరం లేదు !
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/10/7302.jpg?fit=500%2C333&ssl=1)
పల్లెవెలుగువెబ్: గరికపాటి నరసింహారావు తనపై అసహనం వ్యక్తం చేయడం, ఆ తర్వాత తన అభిమానులతో పాటు తన సోదరుడు నాగబాబు ఓ రేంజిలో స్పందించిన తీరుపై మెగాస్టార్ చిరంజీవి ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే తాజాగా గురువారం ఆయన ఈ వివాదానికి ముగింపు పలికే దిశగా ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. గరికపాటి పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చిరు కామెంట్ చేశారు. ఈ రెండు వాక్యాలతో గరికపాటితో నెలకొన్న వివాదానికి చిరంజీవి ముగింపు పలికినట్టైంది.