PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూడేళ్ల ఎంసీఏ.. ఇక నుంచి రెండేళ్లే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో కొత్తగా కొన్ని డిగ్రీ కోర్సులను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ ప్రారంభించింది. కొన్ని ప్రోగ్రామ్‌ల కోర్సు వ్యవధిని సవరించింది. అలాగే వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌ల అర్హతల్లో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించి నూతన విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీన్ని www.ugc.ac.in లో పొందుపరిచింది. యూజీసీ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. ఇప్పటిదాకా మూడేళ్లుగా ఉన్న మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గించారు.

                                      

About Author