PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ‌కార్యద‌ర్శులు మ‌హిళా పోలీస్ గా.. జీవో వెనక్కి !

1 min read

పల్లెవెలుగు వెబ్: ఏపీ ప్రభుత్వం గ‌తంలో గ్రామ కార్యద‌ర్శుల‌ను మ‌హిళా  కానిస్టేబుల్ గా నియ‌మిస్తూ జీవో జారీ చేసింది. అయితే.. దీనిని వ్యతిరేకిస్తూ ప‌లువురు కోర్టుకు వెళ్లారు. గ్రామ‌ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ జారీ చేసిన జీఓ నెంబర్ 59 ను  ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గురువారం జీవో నెం.59 పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో  జీవోను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. గ్రామ కార్యదర్శులను మహిళా కానిస్టేబుళ్లుగా మారుస్తూ గతంలో  ఏపీ సర్కార్ జీవో నెంబర్ 59 ను జారీ చేసింది.

About Author