వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకుని పరామర్శించిన విరుపాక్షి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/05/10-16.jpg?fit=550%2C733&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం మాజీ మండల కన్వీనర్ మాజీ సొసైటీ చైర్మన్ కేశవ రెడ్డికి గత పది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ అయి హైదరాబాద్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటుండగా మన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి పరామర్శించరు. తెలుసుకున్నారు. భగవంతుని ఆశీస్సులతో తొందరగా కోలుకోవాలని. కొంత ఆర్థిక సహాయం కూడా అందించారు కేశవరెడ్డి వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కృషిన చేసే నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పరి జడ్పిటిసి దొరబాబు ఆలూరు జడ్పిటిసి శేఖర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జనార్దన్ నాయుడు పాల్గొని పరామర్శించారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2024/05/101-8.jpg?resize=550%2C246&ssl=1)