PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి  వైసీపీ పార్టీ  కట్టుబడి ఉంది

1 min read

ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆలనాని

పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి  కారుమూరు నాగేశ్వరరావు

రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీకి అండగా నిలవాలి

పల్లెవెలుగు ఏలూరు జిల్లా ప్రతినిధి : ముస్లిం, మైనారిటీ మహిళల సంక్షేమం, అభివృద్ధి, రక్షణకు  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  కట్టుబడి ఉందని, రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని మాజీ ఉప ముఖ్య మంత్రి, వైయస్సార్  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరారు. ఎమ్. ఎల్. ఏ. క్యాంప్ కార్యాలయం లో  వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుల్తానా ఆధ్వర్యంలో  బీడి కాలనీ కి చెందిన పలువురు తెలుగుదేశం కు చెందిన పలువురు ముస్లిం మహిళలు  వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమం లో మంత్రి, తణుకు ఎమ్. ఎల్. ఏ. అభ్యర్థి కారుమూరి నాగేశ్వరావు, కోఅప్సన్ మెంబర్ ఎస్. ఎమ్. ఆర్. పెదబాబు,  ఎస్. కే. సురియా బేగం, వహీదా, ఎస్. కే. ఆసిమ్, నగేనా, షబీనా,ఎస్. కే. బడే సాహెబ్, రిజర్వాన్, మంచెం మైబాబు మీడియా కో-ఆర్డినేటర్ కోలా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author