PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయం

మోటరోలా సొల్యూషన్స్, ఆర్య ఓమ్నిటాక్‌తో ప్రత్యేక భాగస్వామ్యం
పల్లెవెలుగు వెబ్  ఢిల్లీ : పూణే ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఆర్య ఓమ్నిటాక్, భారతదేశంలోని రెండు ప్రసిద్ధ వ్యాపార సంస్థలు, అరవింద్ లిమిటెడ్ మరియు JM Baxi గ్రూప్ మధ్య జాయింట్ …
మండ‌వ ప్ర‌భాక‌ర‌రావుకు గౌర‌వ డాక్ట‌రేట్‌
* ప్ర‌దానం చేసిన కాన్పూర్ యూనివ‌ర్సిటీ * ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా అంద‌జేత‌ పల్లెవెలుగు వెబ్ కాన్పూరు:  నూజివీడు సీడ్స్ లిమిటెడ్ అధినేత మండ‌వ ప్ర‌భాక‌ర‌రావుకు మరో విశిష్ట గుర్తింపు ల‌భించింది. …
చైర్మన్ గా అల్లాయ్ అండ్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఎన్నిక
పల్లెవెలుగు వెబ్ న్యూఢిల్లీ:  న్యూఢిల్లీ కేంద్రంగా 22 దేశాల్లో 100 జిల్లాలతో 1600 క్లబ్ లతో 30 వేల మంది మెంబర్లతో ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న అంతర్జాతీయ సేవా సంస్థ  …
ముంబైలో…‘మలబార్​ నేషనల్​ హబ్​’
ప్రారంభించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్రప్ప ఫడ్నవీస్​  పల్లెవెలుగు, ముంబై: ప్రపంచంలోని 11 దేశాలలో 330కి పైగా షోరూములున్న ‘మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​’ సంస్థ… ఇండియన్​ ఆపరేషన్​ కోసం ముంబైలో ‘మలబార్​ …
చేనేత వృత్తికి గుదిబండ ఈ జిఎస్టి
పల్లెవెలుగు వెబ్ ఢీల్లీ:  దేశ ఔన్నత్యానికి చిహ్నమైన 'చేనేత'పై  జిఎస్టి విధించడం దారుణమని,   జిఎస్టి పూర్తిగా రద్దుచేసి.. చేనేతకు పునర్ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, రాయలసీమ   ప్రాంతీయ …
ప్రధానిని కలిసిన…డా.పార్థసారధి
పల్లెవెలుగు:  ఈ నెల10న కర్ణాటక రాష్ట్రం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బళ్లారిలో జరిగిన ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. బళ్లారి రూరల్​ ఇన్​చార్జ్​, భారతీయ జనతాపార్టీ ఓబీసీ జాతీయ కార్యదర్శి, …
జర్నలిస్టు రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి
– తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం డిమాండ్ జం తర్ మంతర్ వద్ద ధర్నా పల్లెవెలుగు వెబ్ న్యూ ఢిల్లీ : జర్నలిస్టులపై దాడులు, బెదిరింపుల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మౌకిక …
హర్యానాలో.. ఓబీసీ మోర్చా జాతీయ పతాధికారుల భేటీ
పాల్గొన్న బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి పల్లెవెలుగు​ వెబ్​:హర్యానా రాష్ట్రంలో బీసీల అభ్యన్నతికి బీజేపీకి కట్టుబడి ఉందన్నారు ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా. పార్థసారధి. ఆదివారం హర్యాన …
ప్రొఫెసర్​ అరుణారాయ్​కు…‘సంకల్ప్​ కిరణ్​ పురస్కార్’
28న మంత్రి హరీష్​ రావు చేతుల మీదుగా అందుకోనున్న అరుణ్​రాయ్​.. హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అరుణా రాయ్ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్, …
పిల్లల ఆహార అలవాట్ల పై టీవీ ప్రకటనల ప్రభావం !
పల్లెవెలుగువెబ్ : ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై టీవీల్లో వస్తున్న ప్రకటనలు.. పిల్లలు మరింత జంక్ ఫుడ్ తినేందుకు కారణమవుతున్నట్టు దేశంలో 56 శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ …
ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలంటే ?
పల్లెవెలుగువెబ్ : ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసినప్పుడు చిరిగిన నోట్లు వస్తే ఆందోళన తప్పదు.. పెద్ద నోటు అయితే టెన్షన్ మామూలుగా ఉండదు. మార్కెట్ లో దానిని మార్చుకోలేక, బ్యాంకుకు వెళ్తే …
పెంపుడు కుక్క కరిస్తే రూ. 10 వేల జరిమానా
పల్లెవెలుగువెబ్ : పెంపుడు జంతువులపై ప్రేమ చూపితే సరిపోదు.. వాటి విషయంలో బాధ్యత కూడా ఉండాలని నోయిడా అధికార యంత్రాంగం పేర్కొంది. నగర వాసులు తమ పెంపుడు జంతువుల వివరాలతో ప్రభుత్వ కార్యాలయంలో …
పాక్ ప్రధానికి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్ !
పల్లెవెలుగువెబ్ : టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియాపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ చేసిన ట్వీట్ కు… భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ …
ఢిల్లీలో భూకంపం
పల్లెవెలుగువెబ్ : రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్ లో ఉందని, రిక్టర్ …
పిల్లలకు బైక్ ఇస్తే పెద్దవాళ్లు జైలుకి.. !
పల్లెవెలుగువెబ్ : దేశంలో రోడ్డుప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ను అమలు చేయడంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అతివేగం, హెల్మెట్, లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చేస్తే భారీ …
హిమాచల్ లో పోలింగ్ ప్రారంభం
పల్లెవెలుగువెబ్ : హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి రెండోసారి అధికారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ప్రధాన పార్టీలకు …
రాజీవ్ హంతకుల్ని వదిలేయాలంటూ సుప్రీం ఆదేశాలు
పల్లెవెలుగువెబ్ : దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. నళినితో పాటు మరో ఐదుగురు హంతకులను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. వీరిని …
ప్రపంచ జనాభా ఎంతో తెలుసా ?
పల్లెవెలుగువెబ్ : ప్రపంచ జనాభా భారీగా పెరుగుతోంది. మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల 15 నాటికి 800 కోట్లకు జనాభా పెరగనుంది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 1950 …
నేడు విశాఖకు మోదీ
పల్లెవెలుగువెబ్ : మోదీ విశాఖ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విశాఖకు చేరుకుంటారు. దానికి రెండు గంటల ముందే సీఎం జగన్‌ తాడేపల్లి …
పార్కుల్లోకి మహిళలు నిషేధం
పల్లెవెలుగువెబ్ : ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నాక అక్కడి మహిళలు స్వేచ్ఛకు దూరంగా బతుకుతున్నారు. వారిపై ఆంక్షలు విధించి ఇంటికే పరిమితం చేశారు. వారు బయటకు రావాలన్నా బోల్డన్ని ఆంక్షలు. ఈ నేపథ్యంలో …