PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిడుగుపాటుకు 4o మూగ జీవాల మృత్యువాత..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మంగళవారం రాత్రి కురిసిన వాన బీభత్సానికి పెసరవెయ్ గ్రామంలో శకునాల గ్రామానికి చెందిన ఎర్రమల. శీలన్న కు చెందిన దాదాపు 43 మూగజీవాలు పిడుగుపాటుకు మృత్యువాత చెందాయి దాదాపు 4,20,000 నష్టం జరిగినట్టు బాధితులు వాపోయారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు ఎల్లారెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. వెటర్నరీ వైద్యుడు తో మాట్లాడి పోస్టుమార్టం చేయించి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చూస్తామని పేర్కొన్నారు మండల వ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది తిరుపాడు గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో దాదాపు రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది విద్యుత్ సిబ్బంది శ్రమించి విద్యుత్ ను పునరుద్ధరించారు .

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *